GNTR: మూడు రాజధానుల ఉద్యమంలో పాల్గొన్న కూలీలకు డబ్బులు ఇవ్వలేదంటూ… మాదిగ ఆర్థికాభివృద్ధి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బేతపూడి సాంబయ్య ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో నందిగం సురేష్ రాజ్యంగం అమలు అయిందని అన్నారు. మంగళగిరిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.10 నుంచి 15 లక్షల వరకు కూలీలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.