కడప: ప్రొద్దుటూరు అటవీ రెంజ్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ బృందంతో లాండ్ సర్వే నిర్వహిస్తున్న అటవీ అధికారులు. ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 1044 ఎకరాల భూమి ఉండగా కేవలం 902 ఎకరాల విస్తీర్ణం ఉండటంతో ఫార్టెస్ట్ భూమి ఎంత, ఎంతమేర ఆక్రమణకు గురైందో గుర్తించేందుకు ప్రొద్దుటూరు ఫారెస్ట్ ఏంజెల్ హేమాంజలి ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు.