BHNG: ఆలేరు నియోజకవర్గంలోని రామాజీపేటలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీని వడ్ల గోదాంగా మార్చడం కోసం ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య ఆ గోదామును RDO కృష్ణ రెడ్డి, సంబంధిత అధికారులతో కలసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు.