పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొవ్వూరి అప్పిరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం రాత్రి వరకు సాగిన కౌంటింగ్, రీ కౌంటింగ్ ప్రక్రియల మధ్య ఎంతో ఉద్రిక్తతతో జరిగాయి. ఎట్టకేలకు ఎన్నికల అధికారులు అప్పిరెడ్డి విజయాన్ని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల తలపించేలా ఎంతో ఆర్భాటంగా ఎన్నికలు జరిగాయి.