AP: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై కాసేపట్లో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వనుంది. అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. కాగా కల్తీ పాల ఘటనలో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.