GDWL: గద్వాలలో ఈ నెల 30న బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోరు దీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కో- ఆర్డీనేటర్ కురువ పల్లయ్య తెలిపారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో శుక్రవారం పోస్టర్లు విడుదల చేశారు. జిల్లాలోని నిరుద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యోగాల హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.