NGKL: బిజినేపల్లి మండలం పాలెం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాములు బుధవారం తెలిపారు. యువత డ్రగ్స్కు బానిస కావడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.