అన్నమయ్య: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్లో నూతనంగా లక్కిరెడ్డిపల్లెకు నియమితులైన ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.