KNR: ఎమర్జెన్సీలో మాజీ కేంద్రమంత్రి చెన్న మనేని విద్యాసాగర్ రావుతో పాటు జైలుకు వెళ్లిన సోమయ్యని మెహెర్ నగర్లోని తన నివాసగృహంలో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యా సాగర్ రాసిన “ఉనికి” అనే పుస్తకాన్ని బహుకరించారు. విద్యా సాగర్ వెంట బీజేపీ సీనియర్ నాయకులు బాస సత్యనారాయణ రావు, బేతి మహేందర్ రెడ్డిలు ఉన్నారు.