JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి కొండగట్టు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ జగిత్యాలలో సిజిల్స్-26 పేరట వార్షికోత్సవం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ అతిథులైన జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. కిషెన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.