SKLM: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గత నెల రోజులుగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమం శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సుమారు 600 మందితో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా పలు యోగా సంఘాల సభ్యులతోపాటు అధికారులు, టీడీపీ కోఆర్డినేటర్ బగ్గు అర్చన పాల్గొన్నారు.