మంచిర్యాల: యోగా చేసి ఏకాగ్రతను పెంచుకోవాలని గుడ్ మార్నింగ్ గ్రూప్ సభ్యులు కోరారు. ప్రపంచ యోగా డే సందర్భంగా శనివారం ఉదయం గుడ్ మార్నింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో యోగా డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రజలు యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ గ్రూప్ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.