ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చే భక్తాదులతో మర్యాదగా మెలగాలని ఆటో డ్రైవర్లకు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కసాపురం ఎస్సై వెంకట స్వామి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి మంగళవారం శనివారం ఆలయానికి భక్తాదులు అధిక సంఖ్యలో వస్తుంటారని.. వారితో మర్యాదగా మెలగాలని ఆటో డ్రైవర్లకు సూచించారు.