కోనసీమ: మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామంలో హైస్కూల్ పక్కన ఉన్న కోదండ రామాలయ భూమిని పరిరక్షించాలని నిర్వాహకులు తహశీల్దారును కోరాతూ.. శనివారం వినతి పత్రం సమర్పించారు. రామాలయం పేరున ఉన్న అర ఎకరం భూమిని కొంతమంది స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు.