హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం టూర్ ప్యాకేజ్ వాల్ పోస్టర్లను కలెక్టర్ స్నేహ అంబరీష్ ఆవిష్కరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలకు ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు.