MBNR: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగనేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శనివారం లింగాల మండలం జిలుగుపల్లిలో మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.