CTR: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గం, గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి ప్రజలకు, యోగా డే విషెష్ తెలిపారు. మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి నిత్యం యోగా అనేది జీవితంలో భాగం చేసుకుందామని స్వామీజీ తెలిపారు.