SRCL: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యరద్శి ఎరవెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా ఇన్ఛార్జి విద్యాధికారి వినోద్ను కలిసి వినతి పత్రాన్ని కేవీపీఎస్ నాయకులు అందజేశారు.