MDCL: జిల్లా కోర్టు వద్ద మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కరరావు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలకు సంబంధించిన కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.