NRPT: మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని బుధవారం అయ్యప్ప గురు స్వామి ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకై గత 22 సంవత్సరాలుగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, అయ్యప్ప భక్తులు సతీష్, శ్రీనివాసులు, నాగరాజు, చంద్రశేఖర్, గోపాల్, ఉన్నారు.