VZM: పట్టణంలో పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని CPI జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగోల్ స్దానిక MRO కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు వెంటనే వారికి అప్పజెప్పాలని కోరారు.