ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి వరి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలు ఏర్పాటు కాగా, జిల్లాలో అధికంగా ఉన్నాయి. సాధారణ వడ్లకు రూ. 2,300, గ్రేడ్-ఏకు రూ. 2,320 ధరలు నిర్ణయించారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ కోసం ఈ-కేవైసీ కొనసాగుతోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.