BHNG: కాల్వపల్లి బ్రిడ్జి వద్ద పైపుల దగ్గర కుంగి రాకపోకలకు అంతరాయం జరిగింది. పొట్టిమర్రి ఉధృతికి రాజపేట-యాదగిరిగుట్ట ప్రధాన రహదారి కోతకు గురై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హై లెవెల్ బ్రిడ్జ్ పనుల వద్ద కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే తాత్కాలిక మట్టి రోడ్డు పట్టుకుపోయిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో పోలీసులు దారిని మూసివేయడం మూసివేశారు.