ADB: నేరడిగోండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన సత్నాల తహశీల్దార్ జాదవ్ రామారావు తండ్రి జాదవ్ నిమ్య నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా MRO కుటుంబాన్ని ఆదిలాబాద్ MP నగేశ్ శనివారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.