HYD: భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పవిత్ర తెలిపారు. భక్తులు ముందుగా బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ కోసం 9010334184, 9154208831 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందే అవకాశం మిస్ కావొద్దని పవిత్ర తెలిపారు.