HYDలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని సాధారణ చెత్తలో కలిపితే సీసం, లెడ్, పాదరసం వంటి ప్రమాదకర లోహాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ వ్యర్థాల్లో ప్లాటినం, కాపర్, సెలీనియం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ తెలిపారు.