MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో పేదలకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి చేతుల మీదుగా ఐదుగురు బాధితులకు మొత్తం రూ.1,16,500 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని అన్నారు.