WGL: చెన్నారావుపేట (M)లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశకు చేరుకునే సమయంలో నీటి కొరత కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు శనివారం తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి SRSP కాలువ నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.