WGL: పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. గిర్మాజీపేటలో ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. నిరంతర శ్రమ, సైద్ధాంతిక నిబద్ధతతోనే సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టమవుతుందని రవికుమార్ అన్నారు.