నల్లగొండలోని అన్సారీ కాలనీకి చెందిన బోధ (45) అనే వివాహిత శుక్రవారం అదృశ్యమైంది. నందిగామకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె అక్కడికి చేరుకోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోధ ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ ఎస్సై 87126 70176కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు