JGL: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించుకోవాలని MO. డా. కృష్ణ కుమారి సూచించారు. జగిత్యాలలోని జేఎస్ రాంవెల్ గాంధీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. కృష్ణ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించి, పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్పై గర్భిణులకు అవగాహన కల్పించారు.