TG: హైదరాబాద్లోని కూకట్పల్లి అర్జున్ థియేటర్లో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడు ఆనంద్ కుమార్ గతంలో ఏపీఎస్పీ 12వ బెటాలియన్లో ఎస్ఐగా పని చేసి రిటైరైనట్లు సమాచారం. అతను గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.