WGL: గీసుగొండ మండలం మరియపురంలో గురువారం 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్ధన్నపేట, నర్సంపేట ఛైర్పర్సన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మీ, డీసీపీ అంకిత్ కుమార్, DFOఅనుజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.