BPT: గ్రామాలలోని సమస్యలను పరిష్కరిస్తానని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో సమస్యలను ఎమ్మెల్యేకి తెలిపి, పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.