TG: కాసేపట్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సదస్సు వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై రేవంత్ ప్రసంగించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు.