SRCL: వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ లో నూతనంగా ఏర్పటుచేసిన భీమన్న మెడికల్ ఫార్మసీ నీ శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు..వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాల తో పాటు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలని కోరారు.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో కాంగ్రె పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.