ATP: రాయదుర్గం నియోజకవర్గ యువ నాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డిని బుధవారం బొమ్మనహల్ మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ సీనియర్ నాయకులు కలిశారు. కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల నిర్వహణపై ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి సమీక్షించారు. సంతకాల సేకరణ పూర్తయిన పాంప్లెట్లను డిసెంబర్ 2వ తేదీలోగా కార్యాలయంలో అందించాలని ఆయన నాయకులకు సూచించారు.