KMR: సదాశివనగర్ మండలంలోని పలు కార్యక్రమాలకు MLA మదన్ మోహన్ పర్యటిస్తున్నట్లు MLA క్యాంప్ ఆఫీస్ వర్గాలు ఇవాళ తెలిపారు. పద్మాజీవాడి గ్రామంలో ఉ.11: 30 గంటలకు స్ప్రింగ్ ఫిల్డ్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మోడెగాం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పాల్గొని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.