MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం భగవాన్ సత్యసాయి జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు సత్యసాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భగవాన్ సత్యసాయి చూపించిన మార్గం ప్రజలందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.