TG: 24 గంటల్లో 2 సెంమీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే డ్రైనైజీ వ్యవస్థ మన నగరాలకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్నాలజీలో మార్పుల వల్ల నేరాల స్వభావం కూడా మారిపోయిందన్నారు. భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదన్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే.. పోలీసులు అప్ గ్రేడ్ కావాలన్నారు.