T20ల్లో బుమ్రా, అర్ష్దీప్ కలిసి ఆడితే భారత్కి విజయం పక్కా అని గణాంకాలు చెబుతున్నాయి. ఇద్దరూ కలిసి ఆడిన 12 మ్యాచుల్లోనూ టీమిండియానే గెలిచింది. అలాగే ఈ 12 మ్యాచుల్లో బుమ్రా 20, అర్ష్దీప్ 23 వికెట్లు పడగొట్టారు. దీంతో టెస్టుల్లో అశ్విన్-జడేజా మాదిరి టీ20ల్లో ఈ జోడీ రాణిస్తోందని.. కీలక మ్యాచుల్లో వీరిని తప్పక ఆడించాలని ఫ్యాన్స్ అంటున్నారు.