SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పరివాహక ప్రాంతాల్లో నీలకంఠేశ్వర స్వామికి కార్తీక మాసం 5వ రోజు పంచమి ఆదివారం అనేక ప్రాంతాల భక్తులు దర్శించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున నదీ సాన్నాన్ని ఆచరించి స్వామిని దర్శించి పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు స్వామివారికి పోలాలంకరణ చేపట్టారు.