AP: వైఎస్ జగన్ సీఎం కాకముందు ఒకటి.. అయ్యాక ఇంకోటి చేశాడని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీని జగన్ జగన్ అసలు ప్రశ్నించరని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఎప్పుడో మానేశారని తెలిపారు. ప్రత్యేక హోదాపై కాలర్ పట్టుకుని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని గుర్తు చేశారు.