NLG: తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం (TRKS) జిల్లా నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అధ్యక్షతన కనగల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో.. జిల్లా కన్వీనర్ రాధారపు బిక్షపతి, కో కన్వీనర్ గంగాధరి వెంకటేశ్వర్లు, మహిళా విభాగం కన్వీనర్ గా ఎగిరి శెట్టి అనిత ఎంపికయ్యారు.