BDK: కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన గొగ్గలి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు. వారి దశదిన కర్మలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.