కోనసీమ:వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్కు గురువారం ఖమ్మం, కొణిజర్ల మండలం బోట్లకుంట వాస్తవ్యులు జొన్నలగడ్డ నరసింహారావు , రమాదేవి దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ.1,00,016 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.