BDK: దమ్మపేట మండలం నాచారం గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ జగదంబ సమేత జయ లింకేశ్వర స్వామి దేవాలయమును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయదశమి పండుగ చెడుపై మంచి గెలిచిన రోజును స్ఫూర్తిగా కలిగిస్తుందన్నారు.