KRNL: పెద్దకడబురులోని MPDO కార్యాలయంలో ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి ఎంపీడీవో జయరాముడు, రామ్మోహన్ రెడ్డి పూలమాలలతో నివాళులర్పించారు. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వారు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.