PPM: పార్వతీపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్వతీపురం పరిధిలో రెండు మేజర్ ప్రాజెక్టులు, మూడు మైనర్ ప్రాజెక్టులు ఉన్నాయని అదికారులు పట్టించుకోకపోవడంతో అవి శిధిల దశలో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు.