MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో గురువారం రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు చర్చ గోష్టి నిర్వహించారు. రైతులు ప్రస్తుత వ్యవసాయంలో గమనిస్తున్న చీడ పీడల గురించి తెలుపగా శాస్త్రవేత్తలు, అధికారులు యాజమాన్యం పద్ధతులు వివరించారు. DAO సురేఖ మాట్లాడుతూ.. రైతులు సాగులో మెలకువలపై కేవీకే శాస్త్రవేత్తలను, అధికారులను సంప్రదించాలన్నారు.